Monday, July 20, 2020

ఏపీ అసెంబ్లీపై కరోనా కాటు: మరో తొమ్మిదిమందికి పాజిటివ్: ల్యాబుల్లో మరిన్ని రిపోర్టులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి రెట్టింపయింది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెల్లువలా ముంచెత్తుతున్నాయి. రోజూ వేలల్లో నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వందల్లో వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలను భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన అయిదారుమంది శాసనసభ్యులకు సోకిన కరోనా వైరస్.. శాసనసభ ఉద్యోగులనూ కాటేస్తోంది. ఇప్పటికే ఎనిమంది శాసనసభ ఉద్యోగులు, ఇతర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CkRNDX

Related Posts:

0 comments:

Post a Comment