నాడు వైసీపీ అధినేత తన తండ్రి కోసం మరణించిన వారి కోసం ఓదార్పు యాత్ర చేసారు. ఇప్పుడు టీడీపీ అధినేత వైసీపీ దాడుల్లో మరనించిన కార్యకర్తల కోసం పరామర్శ యాత్ర చేయాలని నిర్ణయించారు. టీడీపీ అప్పుడే వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్నికల తరువాత తమ పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/322xu6b
చంద్రబాబు ఓదార్పు యాత్ర: 5 లక్షల ఆర్దిక సాయం: జగన్ పాలనే లక్ష్యంగా....!
Related Posts:
చంద్రబాబుకు జగన్ ఫోన్ : నేడు కేసీఆర్..రేపు మోదీతో భేటీ: ప్రమాణ స్వీకారాహ్వానం..సహకారం..!ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణ వేగవంతం చేసారు. ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ద్వారా తన లక్ష్యాలను..ఉద్దేశాలను స్పష్టం చ… Read More
ప్రజలను ఇంతగా కష్టపెట్టామా..జగన్పై అభిమానమా: పవన్ మేలు చేయలేదు : చంద్రబాబు ఆవేదన..!ఏపీలో వచ్చిన ఫలితాల మీద టీడీపీ అధినేత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అసలు ఫలితాలు ఎందుకు ఇంత దారుణంగా వచ్చాయి..ఎక్కడ తప్పు చేసాం..ప్రజలను ఇంతగా… Read More
ఏపీలో రామరాజ్యం ప్రారంభమైంది .. జగన్ సీఎం కావటంపై రమణ దీక్షితులుఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన అంతమైందని, రామరాజ్యం ప్రారంభమైందని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు . రమణ దీక్షితులు తిరుమలలో విలేక… Read More
నేడు సీడబ్ల్యూసీ సమావేశం... అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా..?ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఘోర పరాజయం చూసిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇందులో భాగంగానే శనివారం కాంగ్రెస్… Read More
పసుపు కుంకుమ తీసుకుని మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారు .. రోజా తీవ్ర వ్యాఖ్యలుటీడీపీ నేతలపై, చంద్రబాబుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాల ముందు వరకు సైలెంట్ గా ఉన్న రోజా ఫలితాల తర్వాత తనది … Read More
0 comments:
Post a Comment