Friday, July 24, 2020

వివేకా హత్య కేసు: పులివెందులలో సీబీఐ దర్యాప్తు, ఇంటిపైకెక్కి పరిశీలన

కడప: పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఛేదించడానికి సీబీఐ మరోమారు ఆయన నివాసాన్ని పరిశీలించింది. పదిమందికిపైగా సీబీఐ అధికారులు వివేకా హత్య జరిగిన ప్రదేశంలో ప్రతి అణువూ పరిశీలించారు. పులివెందుల టౌన్ ప్లానింగ్ అధికారులు, సర్వేయర్లతో ఇంటి మ్యాప్‌ను సీబీఐ అధికారులు తయారు చేస్తున్నారు. వివేకా ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ ఆమె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZVmt7s

Related Posts:

0 comments:

Post a Comment