జైపూర్: రాజస్థాన్లో చెలరేగిన రాజకీయ సంక్షోభం సెగ.. రాజ్భవన్కు తాకింది. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన విజ్ఙప్తిని గవర్నర్ కల్రాజ్ మిశ్రా తిరస్కరించడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. రాజ్భవన్ను ఎవ్వరైనా ముట్టడించే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చిన అశోక్ గెహ్లట్.. తానే ఆ పని చేశారు. తనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30LvU8H
రాజ్భవన్కు తాకిన రాజకీయ సంక్షోభం: ఎమ్మెల్యేలతో ముట్టడి: అసెంబ్లీ భేటీ కోసం పట్టు..నినాదాలు
Related Posts:
ఇంటర్ ఇంత రచ్చ చేసింది..! టెన్త్ ఎంత చెత్త చేస్తుందో..! త్వరలో ఎస్సెస్సీ ఫలితాలు..!!హైదరాబాద్: ఇంటర్ ఫలితాల పరిణామాల నుండి పూర్తిగా తేరుకోక ముందు మరో ఫలితం రాబోతోంది. ఈ ఫలితాలు ప్రభుత్వాన్ని ఎంత అతలాకుతలం చేస్తుందోననే ఆసక్తి సర్వత్రా … Read More
తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గుర్తుల గోల .. ఒకటి కాదు రెండు గుర్తులుతెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ తెలంగాణ నేతల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప… Read More
ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ షాక్.. ఆమె సూట్కేస్లో ఏమున్నాయంటే..!మెల్బోర్న్ : 27 ఏళ్ల జపాన్ యువతి ఆస్ట్రేలియా అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి తిరిగి తన సొంత దేశానికి తిరుగు ప్రయాణమైన సం… Read More
కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ : పోలీసులకు ఫిర్యాదుహైదరాబాద్ : బీజేపీ నేత, కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నీ అంతు చూస్తాన… Read More
ఈసీ నజర్: ఆ పోస్టులను తొలగించిన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలుఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చుట్టేస్తున్న కొన్ని పోస్టులను తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విటర్,… Read More
0 comments:
Post a Comment