త్రిపుర తూర్పు లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఏప్రిల్ 18న రెండోదశలో భాగంగా త్రిపుర(తూర్పు) లోక్సభ స్థానానికి జరగాల్సి ఎన్నికను ఎన్నికల సంఘం(ఈసీ) మూడోదశలో జరిగే ఏప్రిల్ 23న జరపాలని నిర్ణయం తీసుకుంది . చట్టం పవరేంటో చూపిస్తా: రెండు చానెళ్లు, ఒక ఎంపీపై పీవీపీ పరువునష్టం దావా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pf23Qb
త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా .. ఎందుకంటే
Related Posts:
సీబీఐ కార్యాలయంపై పోలీస్ నజర్... తాత్కాలిక డైరెక్టర్ నియామకంఢిల్లీ : అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి మరోసారి తప్పించింది హై పవర్ కమిటీ. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆ పదవి నుంచి తప్పించింది కేంద్రం. … Read More
టిడిపిలో అశోక్బాబు అధికారిక ఎంట్రీ : ఎమ్మెల్సీ పదవికి హామీ : పార్టీలో భిన్నాభిప్రాయాలు..!ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అధికారికంగా టిడిపిలోకి ఎంట్రీ ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు అశోక్బాబు ఈ నెలాఖరులోగా టిడిపిలో చ… Read More
ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ ఎకౌంట్ .. చివరి సమావేశాల్లో కీలక నిర్ణయాలు..ఏపి అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశ గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..… Read More
వన్ స్టేట్.. వన్ నెంబర్... ఇకపై ఏపీ వాహనాలకు 39 సిరీస్అమరావతి : ఏపీ రవాణా శాఖ సరికొత్త నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. వన్ స్టేట్.. వన్ నెంబర్ విధానాన్ని తెరపైకి తీసుకురానుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో కొత్త వా… Read More
యూపీఏ పాలనకు ముగింపు, బీజేపీ అధికారంలోకి వస్తుంది!: కాంగ్రెస్ ముఖ్యమంత్రిజైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి నోరు జారారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం పోయి, ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని చెప్… Read More
0 comments:
Post a Comment