థేని : సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలే టార్గెట్గా జరుగుతున్న ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. రెండో విడత ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ జరగనున్న తమిళనాడు, కర్నాటకలో ఐటీ దాడులు పెను దుమారం రేపాయి. తమిళనాడులోని తేనీ నియోజకవర్గ పరిధిలో మంగళవారం అర్థరాత్రి రంగంలోకి దిగిన ఐటీ అధికారులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vaCMx4
తమిళనాడులో ఐటీ సోదాలు బయటపడ్డ కోట్ల కట్టలు
Related Posts:
కాంగ్రెస్ పార్టీ యవ్వారం మాములుగా లేదుగా.. ఇంటర్వ్యూ చేసి మరీ, టికెట్హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త పంథా తీసుకొచ్చింది. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 10గంటల నుంచి సెప్టెంబర్ 5ఆదివారం సాయంత్రం 5గంటల్లోపే… Read More
ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు.. ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం..?కరోనా వల్ల ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు … Read More
మోసం.. నయవంచన, కల్వకుంట్ల ఫ్యామిలీపై షర్మిల విసుర్లువైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 64 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణవిముక్తి కల్పించారని వైఎస్ షర్మిల అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అంది… Read More
పూరీ జగన్నాథ్ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ: ఈ కేసుతో సంబంధం లేదంటూ బండ్ల గణేష్హైదరాబాద్: డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ను సుమారు 10 గంటల… Read More
AP Weather: ఏపీలో మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ వానలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమ… Read More
0 comments:
Post a Comment