విశాఖపట్నం: బీటెక్ విద్యార్థిని జోత్స్న అనుమానాస్పద మృతి కేసు ఓ అడుగు ముందుకు, రెండడగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. కేసును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి ఆధారాలేవీ పోలీసుల చేతికి చిక్కలేదు. ఈ కేసులో ఎలాంటి లీడ్ దొరక్కపోవడంతో పోలీసులు ఇక పోస్ట్ మార్టం నివేదికపై దృష్టి కేంద్రీకరించారు. పోస్ట్ మార్టమ్ నివేదిక అందిన తరువాతే ఆమె మరణం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PgSIXL
ఫోన్ కాల్స్, పోస్ట్ మార్టం కీలకం! బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న కేసులో బిహారీ లెక్చరర్ హస్తం?
Related Posts:
భారీ మొత్తంగా లోన్లు.. ఎగవేతదారుడి ఇంటి ఎదుట బ్యాంకు ఉద్యోగుల ధర్నాముంబై : భారీ మొత్తంగా లోన్లు తీసుకున్నారు. తీరా చెల్లించే విషయంలో మాత్రం జాన్తా నై అంటున్నారు. పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా ఫోజులు కొట్టి రుణాలైతే తీసు… Read More
పదవ తరగతిలో ఇంటర్నల్ మార్కులు రద్దు... ఏపీ విద్యాశాఖ మంత్రిపదవ తరగతి పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్క… Read More
తండ్రిరూప రాక్షసుడు.. స్కూల్ ఫీజు కట్టమన్నందుకు... కూతురినే....కంటికి రెప్పాలా కాపాడుకోవాల్సిన కనురెప్పే చిదిమేసింది. స్కూల్ ఫీజు కట్టమని అడిగినందుకే సైకోలా మారింది. ఆరేళ్ల పసి హృదయం గొంతునులిమి.. పైశాచికంగా ప్రవర… Read More
పవన్ కళ్యాణ్ కు అస్వస్థత: తిరగబెట్టిన సమస్య!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఎంతో కాలంగా వెన్నుముక నొప్పితో బాధపడుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో గాయం కారణంగా మొదలై… Read More
దొంగల్లా మారిన అధికారులు.. ఉపాధి హామీ నిధులు హాంఫట్..!రంగారెడ్డి : ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు దొంగల్లా మారారు. ప్రభుత్వ నిధులను పక్క దారి పట్టించి అందినకాడికి దోచుకున్నారు. ఉపాధి … Read More
0 comments:
Post a Comment