Monday, July 6, 2020

కేసీఆర్ కనబడుట లేదు... జగదీశ్ రెడ్డి ఓ డమ్మీ మంత్రి... కాంగ్రెస్ విమర్శలు...

ఓవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే... వారం రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా పోయారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పీరియడ్‌లో ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల భారాన్ని మోపారని.. దానిపై వివరణ అడుగుదామన్న ఆయన అందుబాటులోకి లేకుండా పోయారని అన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఓ డమ్మీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O0ksQY

Related Posts:

0 comments:

Post a Comment