న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో భారత సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ గుర్రుగా ఉంది. అంతేకాదు భారత్పై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ సమాజంను వేడుకుంటోంది. ఇక ఆయా ప్రపంచదేశాలు భారత అంతర్గత వ్యవహారంలో జోక్యం ఉండబోదని చెప్పడంతో ఇమ్రాన్ఖాన్ సర్కార్కు నిద్ర పట్టడం లేదు. భారత్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZUHUDx
పాక్ యుద్ధానికి రెచ్చగొడుతోందా..? సరిహద్దుల్లో యుద్ధవిమానాలు మోహరింపు.. ఏం జరుగుతోంది?
Related Posts:
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్పై విపక్షాల అవిశ్వాస తీర్మానం: సభ్యుల అనుచిత ప్రవర్తనపై చర్యలు?న్యూఢిల్లీ: రాజ్యసభలో రైతు, వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణపై 12 ప్రతిపక్ష పా… Read More
పూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకేవివాదాస్పదంగా మారిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకుంది. విపక్షాల నిరసనలు, పేపర్ల చింపివేత, సభాపతి మైక్ విరగొట్టే ప్ర… Read More
రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ బిల్లులపై మోదీ హర్షం - ఆ ఎంపీలపై చర్యలు?వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలుగా భావిస్తోన్న బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగ చరిత్రలో ఇ… Read More
College girl: లాక్ డౌన్ స్కెచ్, కాలేజ్ అమ్మాయికి స్ప్రే కొట్టి కట్టేసి ఉద్యోగి అరాచకం, 7 నెలలు!చెన్నై/ వేలూరు: పాలిటెక్నిక్ కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి టెక్నిక్స్ తో ఓ అమ్మాయిని లొంగదీసుకోవడానికి లాక్ డౌన్ టైమ్ లో పక్కాస్కెచ్ వేశాడు. కాల… Read More
తిరుమల డిక్లరేషన్: సీఎం జగన్ ఆ పని చేస్తే సరిపోతుంది కదా?: రఘురామ కృష్ణరాజున్యూఢిల్లీ: తిరుమల డిక్లరేషన్ అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించరారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వీవీఐపీలకు మాత్… Read More
0 comments:
Post a Comment