కరోనా సంక్షోభం తర్వాత కుదేలవుతున్న దేశ ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలో ఒకప్పుడు సరళీకృత ఆర్ధిక విధానాల అండతో ప్రవేశించి భారీ మార్కెట్ ఏర్పాటు చేసుకున్న విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫేస్ బుక్, గూగుల్, అమెజాన్ వంటి సంస్ధలను నియంత్రించడం ద్వారా దేశీయ సంస్ధలను ప్రోత్సహించేలా కొత్త విధానాన్ని కేంద్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YZLgHc
త్వరలో అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్ కూ చెక్- కేంద్రం కొత్త ఈ కామర్స్ ప్లాన్ రెడీ...
Related Posts:
వచ్చే ఎన్నికల్లో అందరూ ఓటేయాలి, ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి గణతంత్రదినోత్సవ సందేశంన్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు ఆయన 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్… Read More
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న: ఆరెస్సెస్ నేత, కమ్యూనిస్ట్ కవికి కూడా అత్యున్నత పురస్కారంన్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఆ … Read More
'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?అమరావతి/హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు జాతీయ ఛానళ్లు దేశవ్యాప్తంగా ప్రీ పోల్ సర్వేలు చేస్తూ తమ తమ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు … Read More
షాకింగ్: పెళ్లికి గంటల ముందు బ్యాటీ పార్లర్ నుంచి వధువును దారుణంగా లాక్కెళ్లారుఅమృత్సర్: పెళ్లికి కొద్ది గంటల ముందు ఓ యువతిని ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పీటల మీద ఎక్కడానికి ముందు ఆ యువతి బ్యూటీపార్లర్ వ… Read More
సర్వే: అత్యంత విశ్వసనీయవ్యక్తి నరేంద్ర మోడీ: నమ్మదగింది ప్రధాని కార్యాలయంన్యూఢిల్లీ: దేశంలో అత్యంత విశ్వసించదగిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఫస్ట్ పోస్ట్ - ఐపీఎస్ఓఎస్ నేషనల్ ట్రస్ట్ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత చాలా దూరంలో కాం… Read More
0 comments:
Post a Comment