Monday, July 6, 2020

ఎల్జీ పాలిమ‌ర్స్ ఘటనపై సీఎం వైఎస్ జగన్ కు హైప‌వ‌ర్ క‌మిటీ నివేదిక‌

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మలివిడత విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. విశాఖలోని ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ సభ్యులుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నివేదికను అందజేశారు. కరోనా టెస్టులు మాయా..కుంభకోణమా!! తేల్చాలన్న చంద్రబాబు.. ఘాటుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31JGMX0

Related Posts:

0 comments:

Post a Comment