Monday, August 12, 2019

కశ్మీర్‌ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: భారత్‌తో చైనా విదేశాంగ మంత్రి

బీజింగ్ : జమ్ము కశ్మీర్‌ను విభజించడం, అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ కడుపు మండి భారత్‌ను ప్రపంచ దేశాల ముందు దోషిని చేయాలని భావించింది. అయితే పాక్ పాచికలు పారలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌దే అని అమిత్‌షా ప్రకటించడంతో పాటు చైనా ఆక్రమిత అక్సయ్‌చిన్ కూడా భారత్‌ తీసుకొస్తుందని చెప్పిన నేపథ్యంలో...తొలిసారిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YYU7FR

0 comments:

Post a Comment