అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్స్ వాహనాలపై సరికొత్త వాదన.. వివాదం తలెత్తింది. భారతీయ జనతా పార్టీ ఈ వాదనను వినిపిస్తోంది. రాష్ట్రంలో అంబులెన్స్లను కొనుగోలు చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం 70 శాతం మేర నిధులను కేటాయించిందని చెబుతోంది బీజేపీ. అంబులెన్స్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dVWsst
అంబులెన్స్లపై సరికొత్త వాదన..వివాదం: మోడీ బొమ్మ ఉండాల్సిందే: ఆ ఘనత మాదే: బీజేపీ ఎమ్మెల్సీ
Related Posts:
మీసం మెలేసాడు : వైసిపి లో చేరిన పోలీసు మాధవ్ : సీటు ఖాయమేనా..!అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వైసిపి లో చేరారు. ఎంపి జెసి దివాకర్ రెడ్డిక వ్యతిరేకంగా మీసం మెలేసీ..హెచ్చరించ… Read More
సుభాష్ చంద్రబోస్ మరణించలేదు..విమాన ప్రమాదసమయంలో మాతోనే ఉన్నారు: ఐఎన్ఏ సైనికులుదేశ రాజధాని ఢిల్లీలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సారి వేడుకల్లో ప్రత్యేకత కనిపించింది. ప్రతిసారిలా కాకుండా ఈసారి మాత్రం వేడుకల్లో తొ… Read More
భారత 'రత్నం' భూపేన్ హజారికా: కవి నుంచి కంపోజర్ వరకు ఈశాన్య పుత్రుడి జీవిత ప్రస్థానంకేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఈశాన్య రాష్ట్రం అస్సోంకు చెందిన కవి, గాయకుడు భూపేన… Read More
తహసీల్దారా..? అడ్డ గాడిదా..? వ్రుద్ద దంపతులతో బిక్షమెత్తించిన వైనం..!!భూపాల పల్లి/ హైదరాబాద్ : వారిది క్రిష్ణా రామా అనుకుంటూ మనవళ్లతో కాలక్షేపం చేసే వయసు. ఐన వాళ్లను ,బందుబలగాన్ని చూసి త్రుప్తిగా ఆనందించాల్సిన… Read More
సర్వే సందడి: విపక్షాల నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రజల ఎవరివైపు మొగ్గు చూపారంటే..?విపక్షాల నుంచి దేశ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారో అనే ఛాయిస్ భారతీయులకు ఇస్తే వారు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలుసా..? సార్వత్రిక ఎన్నికలు దగ్గర ప… Read More
0 comments:
Post a Comment