Tuesday, November 5, 2019

కలాంకు అవమానం: తప్పు సరిదిద్దిన ఏపీ సీఎం.. రాజకీయ దుమారంతో సర్కార్ వెనక్కు!

ఏపీలో ప్రతిభా పురస్కరాల పేరును మార్చుతూ ఏపీ ప్రభుత్వ అధికారులు తీసుకొన్న నిర్ణయం రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయి నిరసన వ్యక్తమవుతున్నది. సోషల్ మీడియాలో కలాంకు తీరని అవమానం అంటూ ఓ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అధికారుల నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32eFX4Z

0 comments:

Post a Comment