అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమని జగన్మోహన్ రెడ్డికి చురకలంటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PNyyXR
Tuesday, November 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment