న్యూఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన వారి మీద సీబీఐ అధికారులు ఉక్కుపాదం మోపారు. దేశ వ్యాప్తంగా రూ. 7,000 కోట్ల ఫ్రాండ్ కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మంగళవారం 169 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది !
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WLXT68
బ్యాంకులకు రూ. 7 వేల కోట్లు కుచ్చుటోపి, 169 చోట్ల సీబీఐ సోదాలు, 37 కేసులు, కథ క్లోజ్ !
Related Posts:
టీచర్లకు పరీక్ష కాలం.. ఆ రెండు రోజులు కీలకంహైదరాబాద్ : ఎన్నికలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా ఠక్కున గుర్తొచ్చేది టీచర్లే. ఇటు స్కూళ్లల్లో పాఠాలు చెబుతూనే అటు అవసరమైనప్పుడల్లా ప్రభుత్వానికి సహకరి… Read More
వైసిపిలోకి ఆలీ.. మాగంటి చేరిక ఖరారు:ఆ ఇద్దరి పోటీ అక్కడి నుండే: తొలి జాబితా..బస్ యాత్ర..!వైసిపిలో చేరికలు తుది దశకు చేరుకున్నాయి. ఈ రెండు రోజుల్లో కీలక నేతలు వైసిపి లో చేరుతారని పార్టీ నేతలు చెబు తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావటంతో … Read More
5/5.. ఎమ్మెల్సీ స్థానాలపై గులాబీ కన్ను.. కారు ఖాతాలో 5 పడ్డట్లేనా?హైదరాబాద్ : టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే గురి తప్పదు. పని తలపెడితే చాలు అది జరిగి తీరాల్సిందే. ఇదంతా గులాబీ బాస్ కేసీఆర్ నైజం. ఎక్కడ వేగం పెంచితే గమ్యాన… Read More
దేవినేని ఉమా కు షాక్ : వైసిపి లోకి ఉమా సోదరుడు : జగన్ తో భేటీ..!ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఏపి రాజకీయాల్లో కొత్త ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అధికా రా పార్టీ నుండి వైసిపికి.. వైసిపి ను… Read More
దేశంలోనే నవీన్ పట్నాయక్ సంచలనం .. ఎన్నికల్లో 33 శాతం మహిళలకు సీట్లుదేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ సంచలన నిర్ణయం తీసుకొని దేశానికే ఆదర్శం అయ్యారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ . తమ పార్టీ నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ… Read More
0 comments:
Post a Comment