భువనేశ్వర్: ఒడిశాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కొంధమాల్ జిల్లాలోని దట్టమైన శిర్లా అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్.. ఓ రకంగా మావోయిస్టుల నడ్డి విరిచినట్లుగా చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్లో క్రియాశీలకంగా ఉంటోన్న కొంధమాల్-కలహండి-నయాగఢ్-బౌద్ధ్ (కేకేబీఎన్)కు చెందిన నలుగురు టాప్ క్యాడర్ మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. ఫలితంగా కేకేబీఎన్ డివిజన్ మావోయిస్టులకు కోలుకోలేని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VP2Onl
భారీ ఎన్కౌంటర్: టాప్ కేడర్: నడ్డి విరిగిన మావోయిస్టు కేకేబీఎన్ డివిజన్: నలుగురు దుర్మరణం
Related Posts:
ప్రభుత్వం చేతికి టీటీడీ గెస్ట్హౌస్: శ్రీవారి భక్తులకు కాదు పేషెంట్లకు: అనంతలో ఢిల్లీ రేంజ్లోతిరుపతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చిత్తూరు జిల్లాల్లో రోజురోజుకూ… Read More
తేలాడుతోన్న శవాలు, కొట్టుకుపోయిన ఇండ్లు.. దేశ రాజధానిలో వరద బీభత్సం.. 3 గంటల్లో రికార్డు వర్షపాతం..రాత్రి పూట బస్సులు, ట్రక్కుల్లో నిద్రపోయిన డ్రైవర్లు, క్లీనర్ల బతుకులు తెల్లారిపోయాయి.. ఫుట్ పాత్ లపై నిద్రించిన పేదలు అల్లకల్లోలం అయిపోయారు.. మురికివ… Read More
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం: కిడ్నీలు దెబ్బతిన్నాయా?: నానావతికి: వైసీపీ ఎమ్మెల్యే వినతికిముంబై: తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి, విప్లవ రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు పెండ్యాల వరవర రావు ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా పరిణమించింది. ఎల్గ… Read More
Twitter: ప్రధాని మోడీ హవా, ఏకైక భారతీయుడు, అమెరికా అధ్యక్షుడి తర్వాత ఈయనేన్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రధాని మోడీకి దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షలాది … Read More
రేణిగుంట ఎయిర్పోర్టులో తప్పిన ఘోర ప్రమాదం: ఇండిగో విమానానికి తప్పిన ముప్పు: వెనక్కి వెళ్లితిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో పెనుముప్పు తృటిలో తప్పింది. ఆ సమయంలో విమానంలో సుమారు 150 మందికి వరకు ప్రయ… Read More
0 comments:
Post a Comment