వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్లు వదలడం లేదు.. అదే విధంగా డ్రామాలు చేస్తున్నారు. మట్టి పిడతల్లో ఎవరైనా మజ్జిగ అన్నం తింటారా అని ప్రశ్నించారు. నాగబాబు ద్వారా తనకు చిరంజీవి తో పరిచయం ఏర్పడిందన్నారు. చిరంజీవి టికెట్ ఇస్తేనే తాను 2009లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33jkKZ6
Tuesday, November 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment