Monday, July 27, 2020

ఏపీలో కరోనా పరీక్షల కొత్త ధరలివే- ఆరోగ్యశాఖ ప్రకటన.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...

ఏపీలోని ప్రైవేట్ ల్యాబుల్లో నిర్వహిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ఎంతెంత వసూలు చేయవచ్చనే విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్ లు జనాన్ని దోచుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటిని ప్రైవేటు ల్యాబ్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే వాటి లైసెన్స్ ల రద్దుతో పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZR8CG

Related Posts:

0 comments:

Post a Comment