తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు పడవ ప్రమాదానికి అసలు కారణాన్ని తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. బోటును నడిపే డ్రైవర్కు సరైన అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. డ్రైవర్కు అనుభవం లేకపోవడంతోనే నది అంచుల నుండి వెళ్లాల్సిన బోటును నది మధ్యలో నుండి తీసుకువెళ్లారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4VPoG
బోటు ప్రమాదం : బోటు యజమానితో సహ ముగ్గురి అరెస్ట్ , బోటులో మొత్తం 67 మంది : జిల్లా ఎస్పీ
Related Posts:
దారుణం: సమయానికి రాలేదని 73ఏళ్ల వైద్యుడిని కొట్టి చంపారుజోర్హట్: అస్సాం టీ ఎస్టేట్లో శనివారం కార్మికుల దాడిలో తీవ్రంగా గాయపడిన 73ఏళ్ల వైద్యుడు ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై కేసు నమ… Read More
12 సంవత్సరాల్లోనే గవర్నర్గా తమిళిసై సౌందర్రాజన్ ....! మహిళా గవర్నర్ రాజకీయ ప్రస్థానంతెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన డా.తమిళ్సై సౌందర్రాజన్ నియమింపబడ్డారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయని రా… Read More
వీడియో: నల్లమల అడవుల్లో పోలీసు జీపెక్కిన గ్రామ సచివాలయ పరీక్ష అభ్యర్థులు!కర్నూలు: కర్నూలు జిల్లా పోలీసులు మానవత్వాన్ని ప్రదర్శించారు. కొందరు అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడగలిగారు. పోలీసులు సకాలంలో స్పందించలేకపోయి ఉంటే ఆ… Read More
చక్రం తిప్పిన అవంతి: టీడీపీకి గుడ్ బై: వైసీపీలోకి అడారి కుటుంబం ఎంట్రీ!విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన దెబ్బ తగిలింది. దాదాపు 22 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో కొనసాగిన అడారి కుటుంబం.. పార్టీకి గుడ్ బై చ… Read More
నేను అంత సులువుగా చావను : విద్యుత్ షాక్గురైన పాక్ మంత్రిభారత దేశం తనను చనిపోవాయలని కోరుకుందని అయితే భారత్ ఆశించినట్టుగా తాను అంత ఈజీగా చనిపోనని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రశీద్ వ్యాఖ్యానించారు. శుక్రవార… Read More
0 comments:
Post a Comment