Friday, September 20, 2019

బోటు ప్రమాదం : బోటు యజమానితో సహ ముగ్గురి అరెస్ట్ , బోటులో మొత్తం 67 మంది : జిల్లా ఎస్పీ

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు పడవ ప్రమాదానికి అసలు కారణాన్ని తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. బోటును నడిపే డ్రైవర్‌కు సరైన అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. డ్రైవర్‌కు అనుభవం లేకపోవడంతోనే నది అంచుల నుండి వెళ్లాల్సిన బోటును నది మధ్యలో నుండి తీసుకువెళ్లారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4VPoG

Related Posts:

0 comments:

Post a Comment