అమరావతి/హైదరాబాద్ : తెలుగు మీడియాకు తొందరెక్కువైనట్టు కనిపిస్తోంది. కొన్ని వార్తలను నిర్ధారించుకోకుండానే ప్రసారం చేస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అదే మరణ వార్తల్ల్ో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన మీడియా బ్రేకింగ్ న్యూస్ కోసం, రేటింగ్స్ కోసం డాక్టర్లు, కుటుంబ సభ్యులు దృవీకరించకపోయినా మరణ వార్తలను హెడ్ లైన్స్ లో పెట్టి చూపిచండం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా పరిణమించినట్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Np0FfJ
మాజీ ఎంపీ శివప్రసాద్ చనిపోలేదు..! తప్పుడు వార్తలు ఆపాలంటున్న కుటుంబ సభ్యులు..!!
Related Posts:
తాగి డ్యూటీకొస్తే ఇంటికే..! విధుల్లోకొచ్చే ముందే పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..!!హైదరాబాద్ : మద్యం మత్తులో గమ్మత్తుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు చెక్ పడబోతోంది. ఇక మీదట తాగి డ్యూటీలో ఉంటే ఇంటికి పంపించేందకు ప్రణాళికలు రచిస్త… Read More
వేటుపడింది: పారదర్శకత చట్టాన్ని ఉల్లంఘించిన ఫేస్బుక్..భారీ జరిమానా విధించిన ప్రభుత్వంజర్మనీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు జర్మనీలో భారీ జరిమానా విధించడం జరిగింది. జర్మనీలో ఉన్న ఇంటర్నెట్ పారదర్శకత చట్టం ప్రకారం ఫేస్బుక్లో… Read More
పోలీసుల వర్క్ ఫ్రం హోం స్కీం... క్రిమినల్స్ సమాచారం అందిస్తే నజరాన....!మీరు ఇంట్లో ఉండే వేల రుపాయలు సంపాదించాలని భావిస్తున్నారా..? గృహిణిలు, రిటైర్ అయిన వారితోపాటు ఉద్యోగం లేని యువతకు మంచి అవకాశం ...ఇంట్లో ఉండే డబ్బులు సం… Read More
వైయస్ జయంతి గిఫ్ట్గా నామినేటెడ్ పదవులు: వీరికి ఖరారు చేసిన జగన్: అక్కడ సీటు కోసం పోటీఏపీ ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని పోస్టులను పూర్తి చేసిన సీఎం రాష్ట్ర స్థాయి పోస్టులను అసెంబ్ల… Read More
ఎయిరిండియాలో క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 51 క్యాబిన్ క్రూ పోస్టులను భర్తీ చేయను… Read More
0 comments:
Post a Comment