Monday, July 27, 2020

గవర్నర్ విచక్షణాధికారం: ముఖ్యమంత్రికి 6 పేజీల లవ్ లెటర్: సాయంత్రానికి రిప్లై: ప్రధానికి ఫోన్

జైపూర్: రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు మరింత ముదిరాయి. పాకాన పడ్డాయి. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం పరిస్థితులకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌కు ఉద్వాసన పలకడంతో తలెత్తిన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తీసుకుంటోంది. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. సచిన్ పైలెట్‌‌పై ఎలాంటి చర్యలను తీసుకోకూడదంటూ ఆ రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jIpIHp

Related Posts:

0 comments:

Post a Comment