Thursday, July 2, 2020

ఆరేళ్ల చిన్నారిపై ఉన్మాదం, సర్జికల్ కత్తితో గొంతుకోసి.. హత్య, రక్తపుమడుగులో..

అతనో ఉన్మాది.. మంచి లేదు, మానవత్వం కూడా లేదు. పెద్దలపై పగను పసిపాపపై తీర్చుకున్నాడు. ఆరేళ్ల చిన్నారిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. మేడ్చల్ జిల్లా పోతారంలో జరిగిన ఘటన కలకలం రేపింది. చిన్నారి హత్యతో ఆ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. కరుణాకర్ అనే మావన మృగం.. సర్జికల్ కత్తితో బయటకు రాగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న వారు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQP9rC

Related Posts:

0 comments:

Post a Comment