అతనో ఉన్మాది.. మంచి లేదు, మానవత్వం కూడా లేదు. పెద్దలపై పగను పసిపాపపై తీర్చుకున్నాడు. ఆరేళ్ల చిన్నారిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. మేడ్చల్ జిల్లా పోతారంలో జరిగిన ఘటన కలకలం రేపింది. చిన్నారి హత్యతో ఆ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. కరుణాకర్ అనే మావన మృగం.. సర్జికల్ కత్తితో బయటకు రాగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న వారు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQP9rC
ఆరేళ్ల చిన్నారిపై ఉన్మాదం, సర్జికల్ కత్తితో గొంతుకోసి.. హత్య, రక్తపుమడుగులో..
Related Posts:
90శాతం ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే: కలకలం రేపిన విజయసాయి, ఏకిపారేసిన చంద్రబాబుఅమరావతి: ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న ప్రతిపక్ష టీడీపీ నేతలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యల … Read More
నాలుగేళ్ల కనిష్టం: భారీగా పడిపోయిన బీటెక్, ఎంటెక్ ఎన్రోల్మెంట్స్బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా భారీగా తగ్గిపోతోంది. హైయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్హెచ్ఈ)పై ఆల్ ఇండియా సర్వే శనివార… Read More
75 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి అనుమతి అవసరం లేదు : కేటీఆర్75 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పురపాలక,మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 76 గజాల నుండి 600 గజాల్లో ఇళ… Read More
చంద్రబాబు దద్దమ్మ, 14 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగాల భర్తీ చేపట్టాడా: జోగి రమేష్గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో టీడిపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఘటుగా స్పందించారు. చంద్రబాబు హాయంల… Read More
పీఏసీ చైర్మన్గా అక్బరుద్దిన్ ఓవైసీ... ప్రధాన ప్రతిపక్షం హోదాను కాంగ్రెస్ కోల్పోవడంతో....తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పీఏసీ చైర్మన్ పదవి ఎమ్ఐఎమ్కు దక్కింది. ఎమ్ఐఎమ్ శాసనసభ పక్ష నేత అయిన అక్పరుద్దిన్ ఓవైసీ పీఏసీ చైర్మన్గా ఎన్నికయ్… Read More
0 comments:
Post a Comment