గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో టీడిపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఘటుగా స్పందించారు. చంద్రబాబు హాయంలో గతంలో ఎప్పుడైన ఇన్ని ఉద్యోగాలు కల్పించారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటనలతో బీసీ, ఎస్టీ, మైనారీటి పిల్లలు మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. మరోవైపు సచివాలయ పరీక్షలో లీకు గురించి వచ్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OdF75e
చంద్రబాబు దద్దమ్మ, 14 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగాల భర్తీ చేపట్టాడా: జోగి రమేష్
Related Posts:
యాదాద్రిలో ఉద్రిక్తత.. : ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం..తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యాదగిరి గుట్టలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత… Read More
బిగ్ బజార్కు షాక్: క్యారీ బ్యాగుకు డబ్బులు వసూలు చేసినందుకు భారీ జరిమానాచండీగఢ్: ప్రముఖ రీటెయిలింగ్ సంస్థ బిగ్ బజార్కు చండీగఢ్ వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది. కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగ్ కోసం రూ.12 వసూలు చేస్తుండ… Read More
ప్రజలు ఛీ కొట్టారు ..కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో బోర్డులు తిప్పేయాలి: ఎర్రబెల్లి దయాకర్ రావుతెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ విజయాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నా… Read More
ప్రముఖ టీవీ చానల్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు, మహిళ రిపోర్టర్లు ఫిర్యాదు, రాజీనామా !న్యూఢిల్లీ: ప్రముఖ TV 9 నెట్ వర్క్ (TV9 Bharatvarsh) చానల్ సీనియర్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. TV 9 చానల్… Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: విద్యను మీ నీచరాజకీయాలతో ముడిపెట్టొద్దు: అమిత్షాకు కేజ్రీ కౌంటర్న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 8న జరగనున్న పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో మాటల తూటాలను పేలుస్తున్నాయి ఇటు అధి… Read More
0 comments:
Post a Comment