75 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పురపాలక,మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 76 గజాల నుండి 600 గజాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే వాళ్లు అన్లైన్లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక అన్లైన్లో అనుమతి కోరేవారికి నిబంధల ప్రకారం పత్రాలు ఉంటే 21 రోజుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OhHDqX
Sunday, September 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment