బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా భారీగా తగ్గిపోతోంది. హైయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్హెచ్ఈ)పై ఆల్ ఇండియా సర్వే శనివారం విడుదలైంది. ఈ సర్వే ప్రకారం ప్రాఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య నాలుగేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. ఏఐఎస్హెచ్ఈ 2018-19 ప్రకారం. టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేసే విద్యార్థుల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. 2014-15లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LJNiEw
Sunday, September 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment