బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా భారీగా తగ్గిపోతోంది. హైయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్హెచ్ఈ)పై ఆల్ ఇండియా సర్వే శనివారం విడుదలైంది. ఈ సర్వే ప్రకారం ప్రాఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య నాలుగేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. ఏఐఎస్హెచ్ఈ 2018-19 ప్రకారం. టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేసే విద్యార్థుల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. 2014-15లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LJNiEw
నాలుగేళ్ల కనిష్టం: భారీగా పడిపోయిన బీటెక్, ఎంటెక్ ఎన్రోల్మెంట్స్
Related Posts:
షాకింగ్: చికెన్ బిర్యానీతో బర్డ్ ఫ్లూ -రైతుల ద్వారా వైరస్ వ్యాప్తి -రంగంలోకి కేంద్రం: బీజేపీ ఎమ్మెల్యేసెలవురోజైన ఆదివారం ఇంట్లోనో, రెస్టారెంట్లలోనే సరదాగా చికెన్ బిర్యానీ తినేందుకు ప్లాన్ చేసుకున్నారా? అయితే, ముందుగా ఈ వార్తను డైజెస్ట్ చేసుకోవాల్సిందే.… Read More
జగన్ సర్కార్ను నిమ్మగడ్డ ఇప్పట్లో వదలట్లేదా?: మూడు నెలల పొడిగింపు కోసం పక్కా ప్లాన్అమరావతి: రాష్ట్రంలో ఏడాదికాలంగా జగన్ సర్కార్-ఎన్నికల కార్యాలయం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూ వస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో తలెత్తిన వివాదం.. ఇప్పటిక… Read More
హైదరాబాద్: సూట్ కేసులో మృతదేహం - సిటీలో కలకలం -అసలేం జరిగిందంటే..హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ నేరాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే గతేడాది మాత్రం ఆన్ లైన్ నేరాలు పెరిగి, సాధారణ క్రైమ్ కేసులు తగ్గాయని పో… Read More
నిమ్మగడ్డతో ఢీ.. అమ్మ ఒడికి రెడీ: నెల్లూరుకు వైఎస్ జగన్: షెడ్యూల్ ఇదేనెల్లూరు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో..జ… Read More
పాకిస్తాన్లో ఒక్కసారిగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. అంధకారంలోకి ప్రధాన నగరాలుపాకిస్తాన్లో దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతల నడుమ నిరసన వ్యక్తం అవుతోంది. కొన్నిచోట్ల నెమ్మదిగా విద్యుత్ సేవలను పునరుద్ధరిస్తున్నారు. అర్ధరాత్రి ఒక్కసార… Read More
0 comments:
Post a Comment