మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఇవాళ ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్ త్వరలో విచారణకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Ck0Aj
Thursday, July 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment