అమరావతి: ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న ప్రతిపక్ష టీడీపీ నేతలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యల రూపంలో మరో అస్త్రం దొరికింది. గ్రామ, వార్డుల సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, ఏపీపీఎస్సీలో ఉద్యోగుల పేపర్ లీక్ చేశారని ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ సర్కారే లక్ష్యంగా మండిపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LI3SVn
Sunday, September 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment