అమరావతి: ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న ప్రతిపక్ష టీడీపీ నేతలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యల రూపంలో మరో అస్త్రం దొరికింది. గ్రామ, వార్డుల సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, ఏపీపీఎస్సీలో ఉద్యోగుల పేపర్ లీక్ చేశారని ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ సర్కారే లక్ష్యంగా మండిపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LI3SVn
90శాతం ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే: కలకలం రేపిన విజయసాయి, ఏకిపారేసిన చంద్రబాబు
Related Posts:
దివ్యవాణి బూతుపురాణంపై ఘాటు స్పందన.. చంద్రబాబుకూ సీరియస్ వార్నింగ్.. పిచ్చివాగుడు వద్దన్న పోలీసులు‘సేవ్ అమరావతి' నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేతలకు ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఘాటుగా బదులిచ్చింది. డీజీపీ గౌతమ్ … Read More
3 వేల మంది మహిళలు రౌడీలా, ఉగ్రవాదులా..? జాతీయ మహిళా కమిషన్తో కేశినేని నానిఅమరావతి రాజధాని మార్పుపై విజయవాడలో ఆందోళన చేసిన మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇవాళ గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ స… Read More
సీఎం జగన్ సరేనంటే చుక్కలు చూపిస్తా.. ముఖం పగలగొట్టి పంపుతారు.. ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్లు‘ఒక రాష్ట్రం- ఒక రాజధాని(వన్ స్టేట్-వన్ క్యాపిటల్)' నినాదంతో ‘సేవ్ అమరావతి' ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చంద్రబాబు రాయలసీమ పర్య… Read More
ఓ వైపు సంతోషం.. మరోవైపు బాధ: ఏపీ కుప్పకూలుతోందని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆం… Read More
శుభవార్త చెప్పిన అమిత్ షా.. నాలుగు నెలల్లో ఫినిష్.. దమ్ముంటే ఆపాలంటూ ప్రతిపక్షాలకు సవాల్..అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా శుభవార్త చెప్పారు. ఆకాశాన్ని తాకేలా అద్భుతమైన రామాలయాన్ని నాలుగంటే నా… Read More
0 comments:
Post a Comment