Sunday, July 19, 2020

పులివెందులలో సీబీఐ కీలక సోదాలు.. వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, ఏపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐకి బదలాయించగా, మూడు నెలలు ఆలస్యంగా దర్యాప్తు ప్రారంభమైంది. శనివారం కడపలో అడుగుపెట్టిన సీబీఐ అధికారులు.. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను కలిసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eIK7Zc

Related Posts:

0 comments:

Post a Comment