చిత్తూరు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మీదే నిలిచింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం చర్చనీయాంశమైంది. ఆవిర్భావం నుంచీ టీడీపీకి, చంద్రబాబుకు తప్ప మరో పార్టీ లేదా అభ్యర్థికి ఓటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zog5EW
కుప్పం కోటపై వైసీపీ జెండా: టీడీపీకి అందనంతగా: పార్టీలకు అతీతంగా పథకాల ఎఫెక్ట్?
Related Posts:
టుడే స్పెషల్: జగన్ అడ్డాలోకి చంద్రబాబు : పవన్ ఆశల సౌధం లో జగన్ : ఇదీ అసలు కిక్కంటే..!ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారంలో ఒకరికి మరొకరు ధీటుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయం లో ప్రధాన పార్టీల అధినేతల ప్రచార పర్వం… Read More
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45శ్రీహరికోట : పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప… Read More
ట్యాంపరింగ్ కుదరదంట..! నిజామాబాద్ బరిలో M-3 ఈవీఎంలునిజామాబాద్ : బ్యాలెట్ పేపరా? ఈవీఎం యంత్రాలా?.. ఇంతకు నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు ఏ పద్దతిలో జరగనున్నాయనే చర్చ పెద్దఎత్తున జరిగింది. ఈ అంశంపై తీవ్ర… Read More
లోకసభ ఎన్నికలు 2019: జహీరాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో జహీరాబాద్ ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఇది ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన… Read More
మీడియా రంగంలో దూసుకుపోతున్న భారత్..! 10 అగ్రశ్రేణి దేశాల సరసన ఇండియా..!!దిల్లీ/హైదరాబాద్ : అంతర్జాతీయంగా వినోద- ప్రసార మాధ్యమ (మీడియా) విపణిలో మన దేశ హవా కొనసాగుతోంది. భారత్ 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిల… Read More
0 comments:
Post a Comment