దేశంలో మినీ సంగ్రామంగా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఆరంభమైంది. అలాగే, పశ్చిమ బెంగాల్, అస్సాంలోనూ మూడో దశ పోలింగ్ మొదలైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం 7లోపే జనం భారీగా పోలింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cSaUo7
5 రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ -కూతుళ్లతో కలిసి ఓటేసిన కమల్ -అస్సాంలో మళ్లీ భూకంపం
Related Posts:
lockdown: బ్లాక్ మూన్ వ్యాపారం, పైకి మసాజ్, లోపల మస్త్ మసాలా, ఆంటీలు, అమ్మాయిలు, మైండ్ బ్లాక్!చెన్నై/ కన్యాకుమారి/ కొచ్చి: కరోనా వైరస్ (COVID 19) పుణ్యమా అంటూ లాక్ డౌన్ విధించడంతో చాలా మందికి పనులు లేక, చేతిలో డబ్బులు లేక అడ్డదార్లు తొక్కుతున్న… Read More
ఏపీలో ఐటీ విద్యార్ధులకు గుడ్ న్యూస్- క్లౌడ్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఉచిత శిక్షణ....ఏపీలో ఐటీ విద్యార్ధులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగవకాశాలు అధికంగా ఉన్న కోర్సులను గుర్తించి వాటిలో శిక్షణ ఇచ్చేందుకు… Read More
తెలంగాణా నుండి ఏపీకి .. విచ్చలవిడిగా అక్రమ మద్యం .. ఏపీలో లిక్కర్ లారీ పట్టివేతతెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్న నేపథ… Read More
కాసుల కోసం కార్పొరేట్ ఆస్పత్రి కక్కుర్తి.. కరోనా పేరుతో రూ.32 లక్షల బిల్లు వసూల్..కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి. వైరస్ ఉన్నా లేకున్నా కొన్ని దవాఖానాలు ముక్కు పిండీ మరీ డబ్బులు వసూల్ చేస్తు… Read More
చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు: పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడాలని పిలుపువిజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ … Read More
0 comments:
Post a Comment