Monday, April 5, 2021

5 రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ -కూతుళ్లతో కలిసి ఓటేసిన కమల్ -అస్సాంలో మళ్లీ భూకంపం

దేశంలో మినీ సంగ్రామంగా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఆరంభమైంది. అలాగే, పశ్చిమ బెంగాల్, అస్సాంలోనూ మూడో దశ పోలింగ్ మొదలైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం 7లోపే జనం భారీగా పోలింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cSaUo7

Related Posts:

0 comments:

Post a Comment