దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఇటీవల వరసగా ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో భూకంపం వస్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూకంపం వచ్చింది. గురుగ్రామ్లో 4.7 తీవ్రతతో భూమి కంపం రావడంతో పక్కన గల దేశ రాజధాని ఢిల్లీ వరకు ప్రకంపనాలు వచ్చాయి. అయితే గురుగ్రామ్కు నైరుతి దిశలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZxQSYo
గురుగ్రామ్లో 4.7 తీవ్రతతో భూకంపం, ఢిల్లీలోనూ ప్రకంపనాలు, జనం పరుగులు
Related Posts:
వైసీపీలోకి చలమలశెట్టి సునీల్ రీ ఎంట్రీ- జగన్ సమక్షంలో చేరిక- రాజ్యసభ హామీ..తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడైన నేత ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చలమలశెట్టి సునీల్. మూడు ఎన్నికల్లో మూడు పార్టీ… Read More
ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉందని లవర్ తో వెళ్లిన రాహుల్, రేప్ చేసి ఫ్రెండ్ కు షేర్ చేశాడు, ప్రాణం !చెన్నై/ తిరుపత్తూర్: ప్రేమిస్తున్నానని కాలేజ్ అమ్మాయి వెంటపడిన యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఆ యువతి కాలేజ్ ల… Read More
బంజారాహిల్స్ రోడ్లో కలకలం: గోనె సంచిలో మహిళ మృతదేహంహైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఫుట్ పాత్పై ఓ గోనె సంచిలో మృతదేహం కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బంజారాహిల్స్… Read More
అర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటేభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ్(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తాజాగా పాంగాంగ్ సరస్సుకు దక్… Read More
కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్కు కరోనా - రాష్ట్రంలో కొత్తగా 8324 కేసులు - ఒక్క బెంగళూరులోనే మూడు వేలుకొత్త కేసులు, మరణాల పరంగా కర్ణాటకలో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్ల… Read More
0 comments:
Post a Comment