Friday, July 3, 2020

గురుగ్రామ్‌లో 4.7 తీవ్రతతో భూకంపం, ఢిల్లీలోనూ ప్రకంపనాలు, జనం పరుగులు

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఇటీవల వరసగా ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో భూకంపం వస్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూకంపం వచ్చింది. గురుగ్రామ్‌లో 4.7 తీవ్రతతో భూమి కంపం రావడంతో పక్కన గల దేశ రాజధాని ఢిల్లీ వరకు ప్రకంపనాలు వచ్చాయి. అయితే గురుగ్రామ్‌కు నైరుతి దిశలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZxQSYo

Related Posts:

0 comments:

Post a Comment