విజయవాడలోని కోవిడ్ 19 ఆస్పత్రిలో వారం రోజులుగా కనిపించకుండా పోయిన వసంతరావు అనే వృద్దుడి ఆచూకీ లభ్యమైంది. అయితే అదే ఆస్పత్రిలో ఆ వృద్దుడు మృతదేహమై కనిపించడం గమనార్హం. దీంతో ఆయన భార్య ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తన భర్త ఆచూకీ చెప్పాలని ఎన్నిసార్లు ఆస్పత్రి సిబ్బంది చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NPXfRc
విజయవాడ కోవిడ్ 19 ఆస్పత్రిలో దారుణం... అదృశ్యమైన వృద్దుడు మృతి..
Related Posts:
ఏపీ వైద్యశాఖలో కొత్తగా 426 ఉద్యోగాల భర్తీ - నర్సింగ్ విద్యాసంస్ధల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.ఏపీలో వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం నాడు-నేడు పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం జోరుగా సాగు… Read More
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ టాప్.. మోదీ వైఫల్యంతో ఇది తథ్యమంటూ శివసేన ఫైర్..‘‘అంతపెద్ద మహాభారత యుద్ధమైనా 18 రోజుల్లో ముగిసింది. మన ప్రధాని మోదీగారేమో కరోనాపై యుద్ధాన్ని 21 రోజుల్లోనే గెలుస్తామని చెప్పారు. కానీ నేటికి 110 రోజుల… Read More
చైనాతో యుద్ధం వస్తే ఇండియాకు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా : వైట్ హౌస్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలుభారత్ చైనా మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి అమెరికా మిలిటరీ భారత్ కు మద్దతుగా, బలంగా నిలుస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశ… Read More
నగరిలో అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా: చంద్రబాబుపై విమర్శలుచిత్తూరు: నగరిలో కొత్తగా వచ్చిన 108, 104 వాహనాలను ఎమ్మెల్యే రోజా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె 108 వాహనం డ్రైవింగ్ సీట్లో కూర్చుకున్నారు. సరదాగా… Read More
రాష్ట్రంలో ఆ మాట వినిపించకుండా చెయ్యండి ... ఇసుకపై సమీక్షలో సీఎం జగన్ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు స్పందన కార్యక్రమం పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వర్షాకాలం కావడంతో ఇసుక విషయంలో ఆయన అధికారులకు కీలక సూ… Read More
0 comments:
Post a Comment