విజయవాడలోని కోవిడ్ 19 ఆస్పత్రిలో వారం రోజులుగా కనిపించకుండా పోయిన వసంతరావు అనే వృద్దుడి ఆచూకీ లభ్యమైంది. అయితే అదే ఆస్పత్రిలో ఆ వృద్దుడు మృతదేహమై కనిపించడం గమనార్హం. దీంతో ఆయన భార్య ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తన భర్త ఆచూకీ చెప్పాలని ఎన్నిసార్లు ఆస్పత్రి సిబ్బంది చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NPXfRc
విజయవాడ కోవిడ్ 19 ఆస్పత్రిలో దారుణం... అదృశ్యమైన వృద్దుడు మృతి..
Related Posts:
రైల్వేలో ఉద్యోగాలు: సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిదక్షిణ రైల్వేస్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆ… Read More
priyanka reddy: నిందితుల ఇళ్లల్లో పరిస్థితి ఇది, మహ్మద్ యజమాని శ్రీనివాస్ అరెస్ట్హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన ఘటనలో ప్రధాన నిందుతుడైన మహ్మద్ ఆరీఫ్(పాషా)తోపాటు మరో ముగ్గురు నిందితులన… Read More
చర్లపల్లి జైలుకు ప్రియాంక నిందితులు... వాహనంపై చెప్పులు.. రాళ్లు విసిరిన ప్రజలు...!!ప్రజల అందోళనల మధ్య డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను షాద్నగర్ పోలీస్స్టేషన్ నుండి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించా… Read More
పరిచయమైన 24 గంటల్లో యువతి వలలో ఎమ్మెల్యే, ఆ పనైపోయింది, సెక్స్ వీడియోలతో ఫినిష్ !బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే హనీట్రాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. యువతి పరిచయం అయిన 24 గంటల్లో ఆ ఎమ్మెల్యే వలలో పడిపోయాడని, ఆ పని కోసం రాసలీ… Read More
కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: హోటల్లో విద్యార్థిపై దుండగులు కాల్పులు..అమెరికాలో దారుణం జరిగింది. పై చదువుల కోసం వెళ్లిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. మైసూరుకు చెందిన అభిషేక్ సుదేశ్ భట్ కాలిఫోర్నియా వెళ్లాడు. ఎంఎస్ చదువు… Read More
0 comments:
Post a Comment