హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఫుట్ పాత్పై ఓ గోనె సంచిలో మృతదేహం కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గోనె సంచిని తెరిచారు. ఆ సంచిలో సుమారు 60 ఏళ్ల మహిళ మృతదేహం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34LwbMy
బంజారాహిల్స్ రోడ్లో కలకలం: గోనె సంచిలో మహిళ మృతదేహం
Related Posts:
జమ్ముకశ్మీర్లో బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల పునరుద్ధరణశ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో టెలీ కమ్యూనికేషన్ సేవలు పునరుద్దరించే చర్యలు మొదలయ్యాయి. ఆ క్రమంలో బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ కనెక్షన్లు త్వరలో… Read More
చట్టం చదువుకుని, మున్సిపల్ ఎన్నికల్లో పోటికి దిగండి : కేటీఆర్రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటిచేయాలనుకునే వారు చట్టాన్ని ఒకటికి రెండు సార్లు సవరించిన మున్సిపల్ చట్టాన్ని చదువుకుని పోటీలోకి దిగాలని మంత్రి కేటీఆర్… Read More
లేగదూడపై నెల రోజులుగా అత్యాచారం చేస్తున్న మానవమృగం ..నిజామాబాద్ జిల్లాలో దారుణం ..మనుషుల పశుప్రవృత్తి రోజు రోజుకి పెరిగిపోతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలకు మనుషులకు, జంతువులకు తేడా లేకుండా పోయింది. నోరులేని మూగజీవాలను సైత… Read More
కొత్త జిల్లాలు ఏర్పడి మూడేళ్ళు అయినా అభివృద్ధికి ఆమడ దూరమే అంటున్న ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది. అయినా అవి అస్తిత్వాన్ని చాటుకోలేకపోతున్నాయి. పాత జిల్లాల ఉనికి ఇంకా అలాగే ఉంది. ఇప్పట… Read More
సిగ్గురాలేదు! అవే అబద్ధాలు.. అదే సొల్లు: చంద్రబాబును ఏకిపారేసిన విజయసాయిఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తోపాటు ఆ పార్టీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి… Read More
0 comments:
Post a Comment