హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఫుట్ పాత్పై ఓ గోనె సంచిలో మృతదేహం కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గోనె సంచిని తెరిచారు. ఆ సంచిలో సుమారు 60 ఏళ్ల మహిళ మృతదేహం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34LwbMy
Sunday, August 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment