Sunday, August 30, 2020

కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్‌కు కరోనా - రాష్ట్రంలో కొత్తగా 8324 కేసులు - ఒక్క బెంగళూరులోనే మూడు వేలు

కొత్త కేసులు, మరణాల పరంగా కర్ణాటకలో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,324 కేసులు, 115 మరణాలు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారినపడిన వాళ్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌ కూడా ఉన్నారు. దేశంలోకి కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో కర్ణాటకలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJrcji

0 comments:

Post a Comment