కొత్త కేసులు, మరణాల పరంగా కర్ణాటకలో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,324 కేసులు, 115 మరణాలు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారినపడిన వాళ్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్ కూడా ఉన్నారు. దేశంలోకి కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో కర్ణాటకలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJrcji
కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్కు కరోనా - రాష్ట్రంలో కొత్తగా 8324 కేసులు - ఒక్క బెంగళూరులోనే మూడు వేలు
Related Posts:
భారత్-చైనా యుద్ధతంత్రం: ట్రంప్ బాంబు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న అమెరికా.. అనూహ్య మలుపు..భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం నెలకొన్నవేళ.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రతిపాదనను ముందుకు తెచ్… Read More
ఎల్జీ పాలిమర్స్ మరో మరణం..! 13కి పెరిగిన వైజాగ్ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య.!అమరావతి/హైదరాబాద్ : విశాఖ విష మరణాలు దారుణ విషాదం మరువక ముందే మరో విచారకర సంఘటన చోటుచేసుకుంది. విశాఖపట్టణం గ్యాస్ లీక్ దుర్ఘటనలో చికిత్స పొందుతున్న వె… Read More
జగన్ గారూ థాంక్స్: టీటీడీ భూముల విక్రయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై నాగబాబుతిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భూముల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిన్న స్వామి ప… Read More
సెబీలో 147 ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండిసెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులన… Read More
fact check: ముంబై, పుణెల్లో మిలిటరీ లాక్డౌన్ అమలు చేస్తారా?న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ మొదలైన నాటి నుంచి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యాయి. తాజాగా, మరో ఫేక్ న్యూస్ బయటికి వచ్చింది. క… Read More
0 comments:
Post a Comment