ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 2 వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించింది. ఓపెనర్ బెన్ స్టోక్స్ 60 బంతుల్లో 107 పరుగులు చేసి విమర్శకులకు బ్యాట్తో సమాధానం చెప్పాడు. బెన్స్టోక్స్ అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dWbY9o
Monday, October 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment