Sunday, October 25, 2020

ఒక్క అంగుళం కూడా చేజారనివ్వరు... దసరా వేళ ఇండియన్ ఆర్మీకి రాజ్‌నాథ్ ప్రశంసలు...

భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా సరిహద్దులో ఆర్మీ గస్తీ కాస్తోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన భూభాగంలోకి ఇండియన్ ఆర్మీ ఎవరినీ అడుగుపెట్టనివ్వదని విశ్వాసం వ్యక్తం చేశారు.సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలకు తెరపడి శాంతి నెలకొనాలని భారత్ ఆకాంక్షిస్తోందన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆదివారం(అక్టోబర్ 25) డార్జిలింగ్‌లో ఏర్పాటు చేసిన త్రిశక్తి కార్ప్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31FPyoe

0 comments:

Post a Comment