ట్యాక్సీ యజమానులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. లాక్ డౌన్ వల్ల వారి పరిస్థితి దుర్భరంగా మారిందని గుర్తుచేశారు. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న ట్యాక్సీ యజమానులు.. ఇప్పుడు ఆడపా దడపా మాత్రమే బిజినెస్ సాగుతోందని చెప్పారు. వారికి పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dh5xfp
పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయండి, ట్యాక్సీ యజమానులను వేధించొద్దు, : పవన్ కల్యాణ్
Related Posts:
పేద ముస్లింలకు ఓవైసీ చుక్కలు - కేసీఆర్ భారీ దోపిడీ -ఇవిగో సాక్ష్యాలు -కేంద్ర మంత్రి సంచలనంగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోన్న బీజేపీ తాజాగా కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దించింది. కేసీఆర్ పాలనలో అవినీత… Read More
కేసీఆర్తో ఓవైసీ ఢీ:గ్రేటర్లో పొత్తులేదు -బీజేపీ నేతలకు నిద్రలోనూ నా పేరే -సిటీకి మోడీ ఏమిచ్చాడు?‘‘హైదరాబాదీలు టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్కు ఓట్లు వేస్తే అది మతతత్వ ఎంఐఎంకు వేసినట్లే.. అదే నేరుగా ఎంఐఎంకు ఓటు వేస్తే, విభజన వాదానికి ఓటు వేసినట్లే.. నగర… Read More
అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ ఆరంభం: వైట్ హౌస్, కానీ, ట్రంప్కే మద్దతుగా అధికారులువాషింగ్టన్: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించినప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం… Read More
‘బండి’కి తెలీకుండానే పవన్ వద్దకు వారిద్దరూ వెళ్లారా? రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి జవదేకర్పై ఫైర్హైదరాబాద్: నగరానికి ఏం చేశారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీలు… Read More
టాలీవుడ్ బాధ్యత మాదే, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ స్థానం: చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రముఖ సినీ నటు… Read More
0 comments:
Post a Comment