న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తోంది. పోలింగ్ శాతంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం పట్ల ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. నిప్పులు చెరిగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులుస్పందించారు. వివరణ ఇచ్చారు. ప్రాంతాలవారీగా నమోదైన పోలింగ్ శాతాన్ని వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31EhO9i
ఢిల్లీ పోలింగ్ శాతంపై గడబిడ: క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషన్: ఫైనల్ ఫిగర్.. !
Related Posts:
మోదీ అబద్దాలకు కాలం చెల్లింది..! కాంగ్రెస్, బీజేపి వల్ల పేదలకు న్యాయం జరగదన్న మాయావతి..!!లక్నో/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పై బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి మరో సారి నిప్పులు చెరిగారు. దేశ భవిష్యత్ కోసం కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు … Read More
బల్లి పడితే ఏం చేయాలి ? దోష నివారణం ఏంటీ ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 సాధారణంగా అందరి ఇళ్ల గోడలపై బల్లి కనిపిస్తూ ఉంటుంది. అది ఇంట్లో వె… Read More
ఏపిలో రీపోలింగ్ ఎప్పుడు : నివేదిక పంపినా రాని నిర్ణయం : ఏం జరుగుతోంది..!ఏపిలో పోలింగ్ ముగిసి వారం పూర్తయింది. ఎక్కడ రీ పోలింగ్ అవసరమనే దాని పై జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స… Read More
రెడీ ..1,2,3 : స్మైల్, ఫోటోకు ఫోజిస్తూ నది తీరంలో పడిన జంట, వైరలైన వీడియోతిరువనంతపురం : పెళ్లి .. జీవితంలో మధురమైన ఘట్టం. ఆ మరపురాని సన్నివేశాన్ని పదిలంగా ఉంచుకునేందుకే యువ జంట తాపత్రాయపడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఫోట్ షూ… Read More
ఆ విమానాలు మాకు రెంట్ కు ఇవ్వండి..! జెట్ ఎయిర్ వేస్ కు ఎయిర్ ఇండియా ప్రతిపాదన..!!ముంబయి/హైదరాబాద్ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి లాకౌట్ దిశగా అడుగులు వేసిన జెట్ ఎయిర్ వేస్ సంస్థకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. జెట్ విమాన సేవలు … Read More
0 comments:
Post a Comment