న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్దారణ పరీక్షల కోసం వసూలు చేసే ధరల్లో రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఖచ్చితమైన ధరను నిర్ణయించాలని ఆదేశించింది. అంతేగాక, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు అందించే సేవలను పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YPXVLp
కరోనా పరీక్షల ధరల్లో వ్యత్యాసం ఎందుకు? దేశమంతా ఒకేలా ఉండాలి: సుప్రీంకోర్టు
Related Posts:
ప్రధాని మోడీతో ఉద్దవ్ థాకరే భేటీ, ఆదిత్య కూడా, మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టాక తొలిసారి..శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన కుమారుడు, క్యాబినెట్ మంత్రి ఆదిత్య థాకరేతోపాటు పెద్దలను కలుస్తోన్నా… Read More
రైల్వేలో ఉద్యోగాలు: సూపరింటెండెంట్ పోస్టులకు అప్లయ్ చేయండిసౌత్ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 158 ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్… Read More
క్యాన్సర్ తగ్గాలని శివాలయంలో జాగారం.. మహిళపై కామాంధుల అఘాయిత్యం..అసలే పేదరికం.. అరకొర సంపాదన.. వచ్చేదంతా పిల్లల తిండికే సరిపోతుంది.. అయినాసరే బతుకీడుస్తుండగా అనుకోని విషాదం.. ఆ పేదింటి మహిళకు సర్వికల్ క్యాన్సర్ ఉన్న… Read More
ప్లాట్ పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూల్, కేటుగాడు అరెస్ట్మోసపోయే వారు ఉంటే కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు. అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతుంటారు. హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇలాంటి మోసం జరిగింది. భూమి లేకుండానే ఓ… Read More
ఏపీలో ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నాయుడిపై అభియోగం బీసీలపై దాడి, మాజీమంత్రి కొల్లు రవీంద్రఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడుని ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. టెలీ హెల్త్ సర్వీసెస్ పరిమితి రూ.10 కోట… Read More
0 comments:
Post a Comment