ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికి తీస్తున్న వైసీపీ సర్కారు ఈసారి నేరుగా చంద్రబాబు లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత ప్రభుత్వంలో చివరి మూడు నెలలు మినహాయిస్తే మిగతా కాలం మైనార్టీ శాఖను తనవద్దే ఉంచుకున్న చంద్రబాబును అందులో జరిగిన ఓ స్కామ్ లో పకడ్బందీగా ఫిక్స్ చేసేందుకు ఆధారాలు సేకరిస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలను బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BEN66U
చంద్రబాబు మెడకు మరో స్కాం ? ఈసారి మైనార్టీ మంత్రిగా- తీగలాగుతున్న సర్కార్....
Related Posts:
నా వ్యాఖ్యలు వక్రీకరించారు..బొత్సా : స్పష్టత మాత్రం ఇవ్వలేదు..సస్పెన్స్ కంటిన్యూ..!!రాజధాని పైన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కలకలం రేపిన మంత్రి బొత్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని ప్రాంతం పైన తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించా… Read More
చంద్రబాబు మెడకు తిరుమల అన్యమత ప్రచారం వివాదం..!? అది గత ప్రభుత్వం చేసిన ఒప్పందమే: వైవీతిరుపతి: తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే బస్సుల్లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక అన్యమతానికి సంబంధించిన ప్రకటనలు ముద్రించిన వ్యవహారం.. రా… Read More
ఎయిర్ ఇండియాకు మరో ఝలక్.. ఫ్యూయెల్ సప్లై బంద్.. గాల్లో ఎగిరేదెలా..!ఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను కష్టాలు వెంటాడుతూనే ఉన్… Read More
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పున: సమీక్షపై బీజేపీ: ఏపీలో ఒకలా.. తెలంగాణలో ఒకలా: వైసీపీఅమరావతి: భారతీయ జనతా పార్టీ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలకు లక్ష్యంగా మారింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పున:సమీక్ష వ్యవహా… Read More
విద్యుత్తు కొనుగోళ్లలో గోల్ మాల్..!వాస్తవాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెడుతోందన్న బీజేపి..!!హైదరాబాద్ : విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వం గోల్ మాల్ లకు పాల్పడుతోందని, ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తోందని బీజేపి అద్యక్షుడు కే.లక్ష్మణ్ ఆరోపి… Read More
0 comments:
Post a Comment