ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికి తీస్తున్న వైసీపీ సర్కారు ఈసారి నేరుగా చంద్రబాబు లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత ప్రభుత్వంలో చివరి మూడు నెలలు మినహాయిస్తే మిగతా కాలం మైనార్టీ శాఖను తనవద్దే ఉంచుకున్న చంద్రబాబును అందులో జరిగిన ఓ స్కామ్ లో పకడ్బందీగా ఫిక్స్ చేసేందుకు ఆధారాలు సేకరిస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలను బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BEN66U
Wednesday, June 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment