ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికి తీస్తున్న వైసీపీ సర్కారు ఈసారి నేరుగా చంద్రబాబు లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత ప్రభుత్వంలో చివరి మూడు నెలలు మినహాయిస్తే మిగతా కాలం మైనార్టీ శాఖను తనవద్దే ఉంచుకున్న చంద్రబాబును అందులో జరిగిన ఓ స్కామ్ లో పకడ్బందీగా ఫిక్స్ చేసేందుకు ఆధారాలు సేకరిస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలను బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BEN66U
చంద్రబాబు మెడకు మరో స్కాం ? ఈసారి మైనార్టీ మంత్రిగా- తీగలాగుతున్న సర్కార్....
Related Posts:
IPL 2020: భారత క్రికెట్కు సమద్ రూపంలో అద్భుతమైన ఆటగాడు దొరికాడు: హర్భజన్హైదరాబాద్: ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి తప్పుకున్న విషయం … Read More
ఏపీలో స్కూలు బస్సులు, ఆటోలకు కొత్త నిబంధనలివే- పాటించకుంటే సీజ్ తప్పదు...ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లను నవంబర్ 2 నుంచి నడుపుతున్నారు. అయితే కరోనా తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెర… Read More
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం: బీహార్ ఫలితాల ఒత్తిడే కారణమట!పాట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క… Read More
ఏం మాట్లాడుతున్నావ్.. కేటీఆర్? -నువ్వు మగాడివి అయితే -ఆ పనికి ప్యాంట్ తడిసిపోద్ది: ఎంపీ అర్వింద్ఏకకాలంలో తెలంగాణ బీజేపీ నేతలు మూకుమ్మడిగా టీఆర్ఎస్పై తీవ్రస్థాయి విమర్శల దాడులు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బొదపెడతామంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి … Read More
IPL 2020:టామ్ మూడీ బెస్ట్ ఎలెవెన్ జట్టు: కోహ్లీకి దక్కని చోటుహైదరాబాద్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్ర… Read More
0 comments:
Post a Comment