ఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పాత సమస్యల నుంచి బయటపడదామని ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొత్త సమస్యలు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆ క్రమంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ సమకూర్చే కంపెనీలు సహాయ నిరాకరణ పాటిస్తున్నాయి. దాంతో ఎయిర్ ఇండియాకు మరో తలనొప్పి ఎదురైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYQhMc
Friday, August 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment