హైదరాబాద్ : విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వం గోల్ మాల్ లకు పాల్పడుతోందని, ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తోందని బీజేపి అద్యక్షుడు కే.లక్ష్మణ్ ఆరోపించారు. ప్రభుత్వం పైకి ఒకటి చెప్తుంటే లోపల మరొకటి జరుగతోందని మండిపడ్డారు. కొత్త చట్టం ప్రకారం పంచాయతీలు విద్యుత్తు బిల్లులు కట్టకపోతే సర్పంచ్ను తొలగిస్తామని గతంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZqVfpX
విద్యుత్తు కొనుగోళ్లలో గోల్ మాల్..!వాస్తవాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెడుతోందన్న బీజేపి..!!
Related Posts:
కరోనా భయం వద్దు కానీ, ‘వారియర్స్’కు కేసీఆర్ తీపికబురు, రోగులకు వైద్యంలో రాజీలేదుహైదరాబాద్: కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే, అజాగ్రత్త కూడా మంచిది కాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ర… Read More
నాన్నా నీకు కరోనా నెగిటివ్ అని అరిచిన కొడుకు ..పాజిటివ్ అనుకుని భయంతో తండ్రి మృతితన తండ్రికి కరోనా నెగిటివ్ వచ్చింది అని సంతోషంగా ఒక కొడుకు చేసిన పని ఆ తండ్రి ప్రాణం తీసింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో జరిగిన సంఘటనలో ఎంతో సంతోషం… Read More
సచిన్ పైలట్కు హైకోర్టులో ఊరట: అప్పటి వరకు చర్యలు వద్దని స్పీకర్కు ఆదేశంజైపూర్: కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత సచిన్ పైలట్కు రాజస్థాన్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జులై 21 వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తోపాటు 18 ఎమ్… Read More
100 గంటల్లో 10 లక్షలు: 1.40 కోట్ల మందికి మహమ్మరి, కరోనా కరాళ నృత్యం..కరోనా మహమ్మరి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక 100 గంటల్లో అంటే కేవలం 4 రోజుల్లో 10 లక్షల కరోనా వైరస్ కేసులు రికార్డై.. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అయ… Read More
కొత్త కోవిడ్ -19 హాట్స్పాట్గా హైదరాబాదు... ఆ నగరాల్లో తెలుగువారి పరిస్థితేంటి..?న్యూఢిల్లీ: కరోనావైరస్ ఎక్కువగా పట్టణప్రాంతాలపైనే పంజా విసురుతోంది. పట్టణాల్లో జనాభా ఎక్కువగా ఉండటం, జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో ఈ మహమ్మారి బారిన పడుతు… Read More
0 comments:
Post a Comment