రాజధాని పైన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కలకలం రేపిన మంత్రి బొత్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని ప్రాంతం పైన తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. వరదల అంశం పై తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. టీడీపీ..చంద్రబాబు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ విలువ పడిపోతుందనేది వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXTcV5
Friday, August 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment