Thursday, June 18, 2020

రఘురామకృష్ణంరాజుపై కులసంఘాలు ఫైర్, శ్రీరంగనాథరాజు, నాగేశ్వరరావుపై కామెంట్లతో ఆగ్రహం..

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కులసంఘాలు మండిపడ్డాయి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన కామెంట్లపై ఆయా చోట్ల అనుచరులు భగ్గుమన్నారు. వెంటనే కామెంట్లను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే పశ్చిమ గోదావరి జిల్లాలో తిరగనీయబోమని హెచ్చరించారు. పలుచోట్ల ఎంపీ ప్లెక్సీలు తగులబెట్టి తమ నిరసన తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dhDWKJ

Related Posts:

0 comments:

Post a Comment