నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కులసంఘాలు మండిపడ్డాయి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన కామెంట్లపై ఆయా చోట్ల అనుచరులు భగ్గుమన్నారు. వెంటనే కామెంట్లను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే పశ్చిమ గోదావరి జిల్లాలో తిరగనీయబోమని హెచ్చరించారు. పలుచోట్ల ఎంపీ ప్లెక్సీలు తగులబెట్టి తమ నిరసన తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dhDWKJ
రఘురామకృష్ణంరాజుపై కులసంఘాలు ఫైర్, శ్రీరంగనాథరాజు, నాగేశ్వరరావుపై కామెంట్లతో ఆగ్రహం..
Related Posts:
కరోనా నిధికి ఏపీ గవర్నర్ స్వచ్ఛంద విరాళం - 30 శాతం జీతం తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖకరోనా వైరస్ నియంత్రణ కోసం జాతీయ స్దాయిలో జరుగుతున్న పోరాటానికి తాను సైతం అంటూ ముందుకొచ్చారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం… Read More
కరోనా లాక్డౌన్: వీధి కుక్కలపై ప్రభావం.. ఇప్పటికే వాటి ప్రవర్తనలో మార్పులు..ఒక ఉపద్రవం ఎంత భయంకరంగా ఉంటుందనడానికి కరోనా మహమ్మారే నిదర్శనం. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 77వేల మందిని బలితీసుకున్న వైరస్.. ఇప్పుడు జంతువులపైనా… Read More
కరోనా : సంక్షోభంలో చైనా గేమ్ ప్లాన్..? అది భారత్కు ముప్పేనా..?అంతా సవ్యంగా ఉండి ఉంటే ఈ ఏడాది మార్చి నెలలో భారత్లో 5జీ ట్రయల్స్ మొదలయ్యేవి. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. 5జీ … Read More
కరోనా లాక్డౌన్ పొడగింపుపై పుకార్లు నమ్మొద్దు: కేంద్ర వైద్యారోగ్యశాఖ క్లారిటీన్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడి కోసం లాక్డౌన్ను దేశ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో పలు ఊహాగ… Read More
కరోనా : 1000 మార్క్ దాటిన మహారాష్ట్ర.. దేశంలోనే మొదటి రాష్ట్రం..మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1018కి చేరింది. మంగళవారం(ఏప్రిల్ 7) ఒక్కరోజే 150 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల్… Read More
0 comments:
Post a Comment