న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడి కోసం లాక్డౌన్ను దేశ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతుండగా, మరికొన్ని రాష్ట్రాలు పాక్షికంగా సడలింపు చేపట్టాలని నిర్ణయిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c3KkoZ
కరోనా లాక్డౌన్ పొడగింపుపై పుకార్లు నమ్మొద్దు: కేంద్ర వైద్యారోగ్యశాఖ క్లారిటీ
Related Posts:
తొండి సంజయ్.. నాలుక చీరేస్తాం బిడ్డా... ఖబడ్దార్... ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వార్నింగ్...గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఓరుగల్లు రాజకీయం హీటెక్కుతోంది.రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఓరుగల్లులో అడుగుపెట్టడంతో ఒక్కసార… Read More
ఏపీలో కరోనా: పెరిగిన కేసులు -కొత్తగా 377, నలుగురు మృతి -చిత్తూరులో మళ్లీ పైపైకిఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వైద్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 51,420 మందికి కరోనా టె… Read More
t pcc race:ఇప్పుడే వద్దు, సాగర్ బై పోల్ తర్వాత.. జానారెడ్డి వినతి..మరీ హై కమాండ్..?టీ పీసీసీ చీఫ్ ఎంపిక ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొనగా.. మూడో కృష్ణుడు జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. … Read More
2021లో టాలీవుడ్కు తొలి విషాదం -సినీ రచయిత వెన్నెలకంటి ఇకలేరుకొత్త ఏడాదిలోనూ సినీ రంగాన్ని విషాదం వెంటాడుతోంది. ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైల… Read More
స్పీకర్ కూతురు సివిల్ సర్వీసెస్కు -నాన్న నిబద్ధత చూసి దేశం కోసమన్న అంజలిలోక్సభ స్పీకర్ ఓం బిర్లా చిన్న కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టాత్మక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల్లో రాణించి సివిల్ సర్వీసెస్… Read More
0 comments:
Post a Comment