Tuesday, April 7, 2020

కరోనా లాక్‌డౌన్ పొడగింపుపై పుకార్లు నమ్మొద్దు: కేంద్ర వైద్యారోగ్యశాఖ క్లారిటీ

న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్‌ను దేశ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతుండగా, మరికొన్ని రాష్ట్రాలు పాక్షికంగా సడలింపు చేపట్టాలని నిర్ణయిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c3KkoZ

Related Posts:

0 comments:

Post a Comment