న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడి కోసం లాక్డౌన్ను దేశ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతుండగా, మరికొన్ని రాష్ట్రాలు పాక్షికంగా సడలింపు చేపట్టాలని నిర్ణయిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c3KkoZ
కరోనా లాక్డౌన్ పొడగింపుపై పుకార్లు నమ్మొద్దు: కేంద్ర వైద్యారోగ్యశాఖ క్లారిటీ
Related Posts:
చూచుకుందామా నీ పెతాపమో.. నా పెతాపమో: లుంగీ ఎత్తికడితే కరోనా పరార్..!తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఇప్పటిదాకా కేరళలో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. వారంతా వేర్వేరు ఆసుపత… Read More
నిమ్మగడ్డ తరహాలో ఏపీలో మరో వివాదం- సర్కార్ సహాయ నిరాకరణపై గవర్నర్ కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఫిర్యాదు..ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ పదవుల్లో నియమించిన పలువురు అధికారులను వైసీపీ సర్కారు వేధిస్తుందన్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. వైసీపీ ప్ర… Read More
భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర..50 లక్షలు డీల్..ఎవరు చంపాలనుకున్నారు..?ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో మరోసారి అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతోందా..? దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆప్తమిత్రుడు టీడీపీ … Read More
జనతా కర్ఫ్యూ తెలంగాణలో 24 గంటలు: బస్సులు, మెట్రో, ఎంఎంటీస్ సేవల రద్దు, కీలక సూచనలుహైదరాబాద్: ఆదివారం రోజు(మార్చి 22)న తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలంతా సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోర… Read More
Coronavirus: జనతా కర్ఫ్యూ, వాకింగ్ లు, ఉప్పర మీటింగ్ లు అంటే బెండ్ తీస్తారు, జాగ్రత్త !బెంగళూరు: ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న మహ్మమారి కరోనా వైరస్ (COVID 19) భారతదేశంలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 2, 82, 744 కరోనా… Read More
0 comments:
Post a Comment