Tuesday, April 7, 2020

కరోనా : 1000 మార్క్ దాటిన మహారాష్ట్ర.. దేశంలోనే మొదటి రాష్ట్రం..

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1018కి చేరింది. మంగళవారం(ఏప్రిల్ 7) ఒక్కరోజే 150 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల్లో వెయ్యి మార్క్ దాటిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. కొత్తగా నమోదైన కేసుల్లో ముంబైలో అత్యధికంగా 116,పుణేలో 18, అహ్మద్‌నగర్‌లో ,నాగ్‌పూర్,ఔరంగాబాద్‌లలో 3,బుల్దానా,థాణేలో రెండు కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక్క

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xZIlTD

Related Posts:

0 comments:

Post a Comment