న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఏ ఒక్క భారత జవాను కూడా గల్లంతు కాలేదని, అందరి ఆచూకీ లభ్యమైందని గురువారం సీనియర్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల కోసం భారత సైన్యం గాలింపు చేపట్టింది. భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AN3zWL
ఏ భారత జవానూ మిస్సవలేదు: సరిహద్దు ఘర్షణపై ఇండియన్ ఆర్మీ వెల్లడి
Related Posts:
కేసీఆర్ ఋణం తీర్చుకోలేనన్న రాజయ్య .. నేను ఏ వ్యాఖ్యలు చెయ్యలేదన్న మాజీ మంత్రిటిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే , మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ… Read More
జమ్మూ కాశ్మీర్ భారత్ దే: నిజం ఒప్పేసుకున్న పాకిస్తాన్!జెనీవా: నిజం నిలకడగా తెలుస్తుందంటుంటారు పెద్దలు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తోన్న వైఖరిలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. జమ్మూ కాశ్మీర్ … Read More
ఇప్పుడు ఎలా పట్టుకుంటారు... హెల్మట్ చుట్టు ఆర్సీ,డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు అంటించిన వ్యక్తి...కొత్త ట్రాఫిక్ నిబంధనలతో ప్రజలు అందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.. కేంద్రం నూతన చట్టాన్ని తీసుకువచ్చిందే తడవుగా వెంటనే ఆ చట్టాన్ని మెజారీటి రాష్ట్ర… Read More
ఒవైసీ బ్రదర్స్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శలున్యూఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమ సమయంలో చెప్పిన అంశాలను కేసీఆర్ మరచిపోయారని దుయ్యబ… Read More
హెల్మెట్, లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా?: అంతా బీహార్ పోలీసులే చూసుకుంటారు!పాట్నా: వాహనదారులు కొత్తగా అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల చట్టంతో రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఏ రకంగా ఫైన్ పడుతుందోనని ఆందోళన చెందుతున్నార… Read More
0 comments:
Post a Comment