Tuesday, April 7, 2020

కరోనా నిధికి ఏపీ గవర్నర్ స్వచ్ఛంద విరాళం - 30 శాతం జీతం తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ

కరోనా వైరస్ నియంత్రణ కోసం జాతీయ స్దాయిలో జరుగుతున్న పోరాటానికి తాను సైతం అంటూ ముందుకొచ్చారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల కోసం ఎంపీలు, కేంద్రమంత్రుల జీతాల్లో కోత విధించిన నేఫథ్యంలో తన జీతంలో కూడా 30 శాతం స్వచ్ఛంద విరాళంగా ఇవ్వాలని హరిచందన్ నిర్ణయించుకున్నారు. కరోనాపై పోరుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JOT1ap

0 comments:

Post a Comment