కరోనా వైరస్ నియంత్రణ కోసం జాతీయ స్దాయిలో జరుగుతున్న పోరాటానికి తాను సైతం అంటూ ముందుకొచ్చారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల కోసం ఎంపీలు, కేంద్రమంత్రుల జీతాల్లో కోత విధించిన నేఫథ్యంలో తన జీతంలో కూడా 30 శాతం స్వచ్ఛంద విరాళంగా ఇవ్వాలని హరిచందన్ నిర్ణయించుకున్నారు. కరోనాపై పోరుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JOT1ap
కరోనా నిధికి ఏపీ గవర్నర్ స్వచ్ఛంద విరాళం - 30 శాతం జీతం తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ
Related Posts:
ఏసీబీ డీజీపై వేటు: కొత్తగా పీఎస్సీఆర్కు బాధ్యతలు: సీఎం జగన్ ఆగ్రహమే కారణం!ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది కాలం క్రితం ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపైన బదిలీ వేటు వేసి ..ఆందరినీ షాక్ కు గురి చేసిన సీఎం .… Read More
ఒక్క రాత్రికి రూ.80వేలు: బాలీవుడ్ ప్రముఖుడి గలీజ్ దందా..విదేశీ మహిళలతో వ్యభిచారంముంబై: అసలే ముంబై మహానగరం. ఎటుచూసినా గలీజ్ దందాలే. దేశ ఆర్థిక రాజధాని కావడంతో ఇక్కడ విందు మందు పొందు అన్నీ కామనే. బార్ డ్యాన్సులు, నైట్ క్లబ్బులతో పాట… Read More
మధ్యప్రాచ్యలో యుద్ద వాతావరణం.. వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రోల్ ధరలుఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమనిని అమెరికా సేనలు మట్టుబెట్టడంతో మధ్యప్రాచ్యలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. ఇటు చమురు ధరలు కూడా పెరిగిపో… Read More
బీజేపీలో చేరిన సాదినేని యామిని: కడపలో సీఏఏకు మద్దతుగా భారీ ర్యాలీకడప: తెలుగుదేశం మాజీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి, బీజేపీ సీనియర… Read More
కోల్ ఇండియాలో ఉద్యోగాలు: 1326 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్కోల్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజ్మెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్… Read More
0 comments:
Post a Comment