Thursday, June 18, 2020

లడఖ్ మొదటి వేలు - చైనా టార్గెట్ లో మిగతా నాలుగు వేళ్లివే - టిబెట్ ఛీఫ్ వ్యాఖ్యల కలకలం...

గల్వాన్ లోయలో భారత సైనికుల హత్యలు దశాబ్దాల క్రితం నాటి వ్యూహంలో భాగమేనని అజ్ఞాతంలో ఉంటున్న టిబెట్ అధినేత లోబ్సాంగ్ సంగాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మిలిటరీ అధికారుల స్ధాయిలో చర్చల ప్రక్రియ సాగుతున్న తరుణంలో చైనా దుస్సాహసానికి ఒడిగట్టిందని ఇప్పటివరకూ భావిస్తున్న వారికి లోబ్సాంగ్ తాజా వ్యాఖ్యలు మింగుడుపడటం లేదు. చైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nfj4ct

Related Posts:

0 comments:

Post a Comment